భారత్పై పాక్ దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా
- September 18, 2016
భారత్పై పాక్ ముష్కరదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఆదివారం యురి సెక్టార్లో జరిగిన దాడిలో 17మంది జవాన్లు మృతి చెందగా, 19మంది గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ స్పందిస్తూ... యురిలో జరిగిన ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడిలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









