అక్కినేని జీవిత సాఫల్య పురస్కారాలు 50 మందికి...
- September 18, 2016
అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతిని పురస్కరించుకుని 'రసమయి డా. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారాలు'ను ప్రదానం చేయనున్నట్టు రసమయి సంస్థ అధినేత డా.ఎం.కె. రాము తెలిపారు. ఈ అవార్డులను టి. సుబ్బిరామి రెడ్డి బహుకరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుక ఈనెల 21వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతి ఏటా అక్కినేని జయంతిని పురస్కరించుకుని 50 మందికి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









