అక్కినేని జీవిత సాఫల్య పురస్కారాలు 50 మందికి...
- September 18, 2016
అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతిని పురస్కరించుకుని 'రసమయి డా. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారాలు'ను ప్రదానం చేయనున్నట్టు రసమయి సంస్థ అధినేత డా.ఎం.కె. రాము తెలిపారు. ఈ అవార్డులను టి. సుబ్బిరామి రెడ్డి బహుకరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుక ఈనెల 21వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతి ఏటా అక్కినేని జయంతిని పురస్కరించుకుని 50 మందికి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







