అక్కినేని జీవిత సాఫల్య పురస్కారాలు 50 మందికి...
- September 18, 2016
అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతిని పురస్కరించుకుని 'రసమయి డా. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారాలు'ను ప్రదానం చేయనున్నట్టు రసమయి సంస్థ అధినేత డా.ఎం.కె. రాము తెలిపారు. ఈ అవార్డులను టి. సుబ్బిరామి రెడ్డి బహుకరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుక ఈనెల 21వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతి ఏటా అక్కినేని జయంతిని పురస్కరించుకుని 50 మందికి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









