శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో మిలిట్రీ విమానం కూలిపోయింది...

- September 20, 2016 , by Maagulf
శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో మిలిట్రీ విమానం కూలిపోయింది...

కొద్దిపాటిలో ఆ పైలట్ ప్రాణాలు మిగిలిపోయాయి. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో మిలిట్రీ విమానం కూలిపోయింది. ల్యాండింగ్‌ సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మిగ్‌-21 అనే విమానం ఒకే ఒక పైలెట్‌తో ల్యాండ్ అవుతూ ఉండగా ఒక్క సారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్‌ క్షేమంగా బతికి బయట పడ్డారు. పాక్ దాడులు తీవ్రమైన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు శతృ దేశాల ముందు భారత్‌ను మరింత బలహీన పరుస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత భారత రక్షణ శాఖపై ఎంతైనా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com