శ్రీనగర్ ఎయిర్పోర్టులో మిలిట్రీ విమానం కూలిపోయింది...
- September 20, 2016
కొద్దిపాటిలో ఆ పైలట్ ప్రాణాలు మిగిలిపోయాయి. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. శ్రీనగర్ ఎయిర్పోర్టులో మిలిట్రీ విమానం కూలిపోయింది. ల్యాండింగ్ సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మిగ్-21 అనే విమానం ఒకే ఒక పైలెట్తో ల్యాండ్ అవుతూ ఉండగా ఒక్క సారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్ క్షేమంగా బతికి బయట పడ్డారు. పాక్ దాడులు తీవ్రమైన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు శతృ దేశాల ముందు భారత్ను మరింత బలహీన పరుస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత భారత రక్షణ శాఖపై ఎంతైనా ఉంది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









