శ్రీనగర్ ఎయిర్పోర్టులో మిలిట్రీ విమానం కూలిపోయింది...
- September 20, 2016
కొద్దిపాటిలో ఆ పైలట్ ప్రాణాలు మిగిలిపోయాయి. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. శ్రీనగర్ ఎయిర్పోర్టులో మిలిట్రీ విమానం కూలిపోయింది. ల్యాండింగ్ సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మిగ్-21 అనే విమానం ఒకే ఒక పైలెట్తో ల్యాండ్ అవుతూ ఉండగా ఒక్క సారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్ క్షేమంగా బతికి బయట పడ్డారు. పాక్ దాడులు తీవ్రమైన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు శతృ దేశాల ముందు భారత్ను మరింత బలహీన పరుస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత భారత రక్షణ శాఖపై ఎంతైనా ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







