దిల్లీ బయలుదేరిన తెలంగాణ సి.యం

- September 20, 2016 , by Maagulf
దిల్లీ బయలుదేరిన తెలంగాణ సి.యం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం రాత్రి దిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై రేపు జరగనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేసీఆర్‌ పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com