ఖతార్ లో ఆగస్ట్ 18 నుండి ఆన్ లైన్ పేమెంట్లు
- August 10, 2015
ఖతార్ ఉద్యోగులు ఎన్నళ్ళ నుండో ఎదురుచూస్తున్న వేజ్ ప్రోటక్షన్ సిస్టం (WPS), అంటే ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు కూడా బాంకుల ద్వారా వేతనం చెల్లించే విధానం త్వరలోనే అమలులోకి రానుంది. శ్రామిక చట్టం కిందకు వచ్చేప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న శ్రామికుల పేర్లు మరియు వారి వేతనాలు గల CSV ఫైళ్ళను నిర్వహించాలని సంబంధిత శాఖ ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఈ వ్యవస్థను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణా యూనిట్ ను కూడా నెలకొల్పారు. కతార్ సెంట్రల్ బాంకు వారి సహకారంతో కార్మిక శాఖ వారు ఒక విశ్రుతమైన డాటాబేస్ ను సిద్ధం చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









