సార్క్కు అందరూ హాజరవుతారని భావిస్తున్నాం - నవాజ్ షరీఫ్
- September 24, 2016
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో నవంబర్ 9,10వ తేదీల్లో నిర్వహించే సార్క్ సమావేశానికి సభ్యులందరూ హాజరౌతారని ఆశిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని నవాజ్షరీఫ్ పేర్కొన్నారు. ఈ నెల 18న ఉరీలో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుంచి సార్క్ సమావేశానికి భారత్ హాజరయ్యే నిర్ణయంపై కొంత సందిగ్దత నెలకొన్న నేపథ్యంలో నవాజ్షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. ఇప్పటికే 19వ సార్క్ సమావేశం నిర్హహించేందుకు పాక్ ఏర్పాట్లలో నిమగ్నమయింది. పాక్ ప్రమేయంతోనే ఈ దాడులు జరిగాయని భారత్ ఆరోపిస్తుండగా..తమకు ఆ దాడులతో ఎటువంటి సంబంధం లేదని కొట్టిపారేస్తూ వచ్చింది. రెండు దేశాల మధ్య స్తబ్దతనెలకొన్న నేపథ్యంలో సార్క్ సమావేశానికి హాజరయ్యే విషయంపై భారత్ నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన విడుదల కాలేదు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







