మోడీ యు.ఏ.ఈ. పర్యటనతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు ప్రోత్సాహకరం
- August 11, 2015
30 సంవత్సరాల అనంతరం భారత ప్రధాని మోడీ యొక్క చారిత్రాత్మక రెండు రోజుల యూ. ఏ. ఈ. పర్యటన వల్ల ఈ రెండు శక్తివంతమైన ఆర్ధిక కెంద్రాల మధ్య వాణిజ్య మరియు మరియు పెట్టుబడులకు ప్రోత్సాహకరం మరియు అనేక రంగాలలో అనుమతులు సానుకూలమయేందుకు తెర తీయనుంది. అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ పర్యటన రెండు దేశాలమధ్య ఆర్ధిక మరియు రాజకీయ సంబంధాలలో నూతన కోణాన్ని ఆవిష్కరించడానికి నంది కానుంది. ప్రత్యేకించి మౌలిక రంగంలో, ఈ ట్రిలియన్ డాలర్లను ఖర్చుపెట్టాలని వ్యూహరచన చేసిన భారత నాయకత్వం అందుకు అనుగుణంగా, 800 బిలియన్ డాలర్లకు పైగా పుష్కలమైన నిధులు గల యూ. ఏ. ఈ. యొక్క 3 ప్రధాన వాణిజ్య భాగస్వాములలో ఒకటైన భారత్, మరిన్ని ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను ఆకర్షించనుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









