కారు ప్రమాదంలో ఎమిరేటీ బైకర్ మృతి
- September 26, 2016
ఉమ్ అల్ కువాయిన్: హెవీ ట్రక్ని ఢీకొన్న ప్రమాదంలో ఎమిరేట్కి చెందిన వ్యక్తి ఒకరు మృతి చెందారు. గురువారం రాత్రి ఈ రోడు& షడప్రమాదం జరిగింది. షార్జా నుంచి మొహమ్మద్ బిన్ జాయెద్ హైవేపై వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి వయసు 30 ఏళ్ళు ఉంటుంది. వాహనాన్ని నడుపుతున్న సమయంలో బైకర్ ముందు వెళుతున్న వాహనాలతో తగినంత దూరాన్ని పాటించడంలేదు. అతి వేగంతో వెళుతూ అదుపు తప్పి బైకర్ ప్రమాదానికి గురయ్యాడు. ఉమ్ అల్ కువాయిన్ పోలీసులు మాట్లాడుతూ, ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నామని తెలిపారు. అయితే అప్పటికే బైకర్ తలకు తీవ్ర గాయాలవడంతో మృతి చెందాడని వారు వివరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







