మినిస్టర్స్ జీతాల్లో 20 శాతం కోత
- September 27, 2016
రియాద్: కింగ్ సల్మాన్, సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ జీతాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాయల్ డిక్రీని విడుదల చేశారు. ఈ డిక్రీ ప్రకారం మినిస్టర్స్ జీతాల్లో 20 శాతం కోత పడుతుంది. షౌరా కౌన్సిల్ సభ్యులకు హౌసింగ్ మరియు ఫర్నిషింగ్ కోసం ఇస్తున్న యాన్యువల్ సబ్సిఇడీలో 15 శాతం కోత విధించేలా డిక్రీలో పేర్కొన్నారు. అలాగే, హై ర్యాంకింగ్ అధికారులకు కార్లను ఇవ్వడంపైన కూడా సస్పెన్షన్ని విధించారు. ల్యాండ్లైన్, మొబైల్ ఫోన్ల ఖర్చులు కూడా మంత్రులు, ఆయా అధికారులే చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే హిజ్రి ఇయర్తో ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. అయితే జీతాల్లో కోత నుంచి సదరన్ బోర్డర్లో విధులు నిర్వహిస్తున్న మిలిటరీ, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న వారికి మినహాయింపు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









