ఆఫ్గనిస్తాన్ లో దారుణ సంఘటన
- September 27, 2016
పడుకుని ఉన్న 12 మంది సైనికులపై తోటి సైనికులే దాడి చేసి చంపేసిన దారుణ ఘటన ఆఫ్గనిస్థాన్లో చోటుచేసుకుంది. కుందుజ్ నగరంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు ఈరోజు వెల్లడించారు. ఔట్పోస్ట్లోని ఇద్దరు సైనికులు నిద్రిస్తున్న ఇతర సైనికులపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. దాడికి పాల్పడిన ఇద్దరు సైనికులకు తాలిబన్లతో సంబంధం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారు ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోయి తిరుగుబాటుదారులతో కలిసినట్టు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. దీన్ని 'ఇన్సైడర్ ఎటాక్'గా పేర్కొన్నారు. ఆఫ్గనిస్థాన్లో తాలిబన్లు సహా పలు తిరుగుబాటుదారుల గ్రూపులతో ఆఫ్గాన్ ప్రభుత్వ బృందాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









