మరోసారి శ్రీనగర్ లో కాల్పులు
- September 28, 2016
పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకాశ్మీర్ పూంఛ్ సెక్టార్లో కాల్పులకు తెగబడింది. సాజియాన్ ప్రాంతంలో భారత ఔట్పోస్ట్లను టార్గెట్ చేస్తూ ఈ కాల్పులకు దిగింది. అటు భారత బలగాలు కూడా కాల్పులకు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్లో ఇస్లామాబాద్లో జరగాల్సిన సార్క్ సదస్సును భారత్ రద్దు చేయించడంతో దిక్కుతోచని స్థితిలో పాక్ కాల్పులకు తెగబడింది. ఉగ్రవాదులను భారత్లోకి అక్రమంగా చొరబడేలా చేసేందుకే పాక్ ఈ కాల్పులకు దిగిందని సైనికవర్గాల ద్వారా తెలిసింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









