భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చైనా సూచించింది
- September 29, 2016
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చైనా సూచించింది. పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత సైనిక ఆపరేషన్ నేపథ్యంలో ఇరు దేశాలతో చైనా సంప్రదింపులు జరుపుతోంది. ఉరీ ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను చైనా నిశితంగా గమనిస్తోంది. చైనాకు భారత్, పాకిస్థాన్ మంచి మిత్రులని, జఠిలమైన కశ్మీర్ అంశాన్నిఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆ దేశ విదేశాంగ శాఖ సూచించింది. ఉప ఖండంలో శాంతికి భారత్, పాక్ సహకరించాలని చైనా కోరింది.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







