బహరేన్ లో మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించిన భారత రాయబార కార్యాలయం
- October 02, 2016
మనామా: మహాత్మా గాంధీ జయంతి దృష్ట్యా భారతదేశం యొక్క ఎంబసీ బహరేన్ కేరళీయ సమాజం వద్ద ఒక కార్యక్రమం నేటి సాయంత్రం 7 గంటలకు నిర్వహించనుంది. అదే సమయంలో, ప్రవాసి భారతీయ కేంద్ర ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ వెబ్కాస్ట్ ద్వారా తెరపై కనబడి ప్రసంగించనున్నారు ఇదే సందర్భంలో దౌత్యకార్యాలయం బహరేన్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద "మహాత్మాగాంధీ జీవితం" పై ఒక ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇక్కడ ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









