ఎన్ఆర్ఐల ప్రత్యేక కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు...
- October 02, 2016
దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ప్రవాస భారతీయుల కోసం నిర్వహించిన పోటీల్లో గెలిచినవారికి ఆయన బహుమతులు అందించారు. గాంధీ జయంతి రోజున ఎన్ఆర్ఐ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ దేశం విడిచి విదేశాలకు వెళ్లారని...కానీ దేశ వాసుల పిలుపు అందుకుని తిరిగివచ్చేశారని అన్నారు. ప్రపంచ దేశాలకు వెళ్లే ప్రతి భారతీయుడికీ ఇంతకంటే గొప్ప ప్రేరణ మరొకటి ఉండదని ఆయన అన్నారు
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







