విడుదలైన స్వచ్ఛ్భారత్ స్మారక స్టాంపులు
- October 02, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రారంభించి ఆదివారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం స్మారక స్టాంపులను విడుదల చేసింది. 10 నుంచి 14 వయసు ఉన్న చిన్నారులు కొంత మంది ఈ స్మారక స్టాంపులను డిజైన్ చేయడం విశేషం.. స్వచ్ఛ్భారత్ మిషన్, తపాలా శాఖ జాతీయవ్యాప్తంగా పోస్టల్ స్టాంపులకు సంబంధించిన డిజైన్లు పంపించమని పోటీను నిర్వహించింది. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ డిజైన్లను పంపించినట్లు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







