భారత వెబ్సైట్లను హ్యాక్ చేస్తున్న పాక్ హ్యాకర్లు..
- October 05, 2016
ఏడు వేలకు పైగా భారత వెబ్సైట్లను హ్యాక్ చేయడమే కాక, ఆ సైట్ల వివరాలను మంగళవారం విడుదల చేసి ఇవే కాదు, ఇంకా చేస్తాం అని హెచ్చరించారు పాక్ హ్యాకర్లు. అయితే హ్యాక్ చేసినవారు నిపుణులు కారని సైబర్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. హ్యాకైన వెబ్సైట్లలో హిందీ పాటలు, హ్యాకర్ల లోగోలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. హ్యాకర్లు గతంలోనూ టాటా మోటర్స్, ఏఐఏడీఎంకే, తాజ్మహల్ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. ఇప్పుడు హ్యాకైన వెబ్సైట్లలో ఎక్కువగా సాధారణ వెబ్సైట్లేనని దీనిని బట్టి చూస్తే భారత వెబ్సైట్లు హ్యాకింక్కు ఎంతవీలుగా ఉన్నాయో తెలుస్తోందని నిపుణులు అన్నారు.జనవరి 2010 నుంచి డిసెంబరు 2015 వరకు 1,490 ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాకయ్యాయని ఐటీ మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









