ఎయిర్ ఆసియా కౌలాలంపూర్ వెళ్లే ప్రయాణికులకు ఫెస్టివల్ ఆఫర్...
- October 05, 2016
ఎయిర్ ఆసియా కౌలాలంపూర్ వెళ్లే ప్రయాణికులకు ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించింది. ఇపుడు టిక్కెట్ బుక్ చేసుకుంటే మలేషియా రాజధాని కౌలాలంపూర్కు కేవలం రూ.3,999కే టిక్కెట్ ఇస్తామని పేర్కొంది. విశాఖపట్నం, హైదరాబాద్, కోచి, చెన్నై నగరాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. విశాఖ నుంచి కౌలాలంపూర్కు సాధారణ రోజుల్లో రూ.6 వేల పైనే వసూలు చేస్తున్నారు. ఒక్కో టిక్కెట్పై రూ.2 వేలు ఆదా అవుతుందని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









