ఎయిర్‌ ఆసియా కౌలాలంపూర్‌ వెళ్లే ప్రయాణికులకు ఫెస్టివల్‌ ఆఫర్‌...

- October 05, 2016 , by Maagulf
ఎయిర్‌ ఆసియా కౌలాలంపూర్‌ వెళ్లే ప్రయాణికులకు ఫెస్టివల్‌ ఆఫర్‌...

ఎయిర్‌ ఆసియా కౌలాలంపూర్‌ వెళ్లే ప్రయాణికులకు ఫెస్టివల్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇపుడు టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు కేవలం రూ.3,999కే టిక్కెట్‌ ఇస్తామని పేర్కొంది. విశాఖపట్నం, హైదరాబాద్‌, కోచి, చెన్నై నగరాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. విశాఖ నుంచి కౌలాలంపూర్‌కు సాధారణ రోజుల్లో రూ.6 వేల పైనే వసూలు చేస్తున్నారు. ఒక్కో టిక్కెట్‌పై రూ.2 వేలు ఆదా అవుతుందని ట్రావెల్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com