ఎయిర్ ఆసియా కౌలాలంపూర్ వెళ్లే ప్రయాణికులకు ఫెస్టివల్ ఆఫర్...
- October 05, 2016
ఎయిర్ ఆసియా కౌలాలంపూర్ వెళ్లే ప్రయాణికులకు ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించింది. ఇపుడు టిక్కెట్ బుక్ చేసుకుంటే మలేషియా రాజధాని కౌలాలంపూర్కు కేవలం రూ.3,999కే టిక్కెట్ ఇస్తామని పేర్కొంది. విశాఖపట్నం, హైదరాబాద్, కోచి, చెన్నై నగరాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. విశాఖ నుంచి కౌలాలంపూర్కు సాధారణ రోజుల్లో రూ.6 వేల పైనే వసూలు చేస్తున్నారు. ఒక్కో టిక్కెట్పై రూ.2 వేలు ఆదా అవుతుందని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







