ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారు..
- October 05, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్షీణించిందంటూ వదంతులు సృష్టించిన 50 మంది జాబితాను సిద్ధం చేసినట్టు రాష్ట్ర పోలీసుశాఖ ప్రకటించింది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అనారోగ్యం కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న జయ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సెయింట్ ఆస్పత్రి నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బీలేతో పాటు వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు జయకు చికిత్స అందిస్తున్నారు. మధ్యలో కొంతకాలం ఆగినా, సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో ఆస్పత్రి ప్రతిరోజూ మెడికల్ బులెటిన్ విడుదల చేస్తోంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







