ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారు..
- October 05, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్షీణించిందంటూ వదంతులు సృష్టించిన 50 మంది జాబితాను సిద్ధం చేసినట్టు రాష్ట్ర పోలీసుశాఖ ప్రకటించింది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అనారోగ్యం కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న జయ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సెయింట్ ఆస్పత్రి నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బీలేతో పాటు వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు జయకు చికిత్స అందిస్తున్నారు. మధ్యలో కొంతకాలం ఆగినా, సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో ఆస్పత్రి ప్రతిరోజూ మెడికల్ బులెటిన్ విడుదల చేస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









