నేటి నుంచి యు.ఏ.ఈ లో పర్యటించనున్న భారత్ ప్రధాని మోదీ
- August 15, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఏ.ఈ)లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అబుదాబీకి చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ యుఎఇ నేతలతో వివిధ అంశాలపై చర్చలు జరపడంతో పాటు ఆ దేశ జనాభాలో దాదాపు 30 శాతంగా ఉన్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. యుఎఇలో భారత ప్రధాన మంత్రి పర్యటించడం 34 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 1981లో యుఎఇలో పర్యటించారు. ఇంధన, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని పెంపొందించాలని ఈ పర్యటన సందర్భంగా యుఎఇ పాలకులకు విజ్ఞప్తి చేయనున్న మోదీ, భారత్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ దేశ పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









