హైద్రాబాదులో 4 పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన
- October 08, 2016
హైదరాబాద్ నగరంలో నాలుగు పోలీసుస్టేషన్ల నిర్మాణానికి హోంమం నాయిని నర్సింహారెడ్డి శంకుస్థాపన చేశారు. నాంపల్లి, గొల్కొండ, సంతోష్నగర్, కులుసుంపురాలో స్టేషన్లను నిర్మించనున్నారు. నాయినితోపాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కమిషనర్ మహేందర్రెడ్డి ఉన్నారు.


తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







