హైద్రాబాదులో 4 పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన

- October 08, 2016 , by Maagulf

హైదరాబాద్ నగరంలో నాలుగు పోలీసుస్టేషన్ల నిర్మాణానికి హోంమం నాయిని నర్సింహారెడ్డి శంకుస్థాపన చేశారు. నాంపల్లి, గొల్కొండ, సంతోష్‌నగర్‌, కులుసుంపురాలో స్టేషన్లను నిర్మించనున్నారు. నాయినితోపాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com