ఖతార్ రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసి మృతి
- October 08, 2016
ఖతార్లో ఉద్యోగం చేస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల వాసి సయ్యద్ ఉసేని (25) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ మేరకు కు టుంబ సభ్యులకు సమాచారం అందింది. నంద్యాలలోని అబ్దుల్ రహీమ్, షాహీరా బేగంల మొదటి కుమారుడు సయ్యద్ ఉసేని. ఈనెల 7న మస్కట్లోని తన స్నేహితుడితో కలిసి వెళ్లినప్పు డు కారు ప్రమాదానికి గురికాగా వారిద్దరూ మృతి చెందారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







