ఖతార్‌ రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసి మృతి

- October 08, 2016 , by Maagulf
ఖతార్‌ రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసి మృతి

ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల వాసి సయ్యద్‌ ఉసేని (25) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ మేరకు కు టుంబ సభ్యులకు సమాచారం అందింది. నంద్యాలలోని అబ్దుల్‌ రహీమ్‌, షాహీరా బేగంల మొదటి కుమారుడు సయ్యద్‌ ఉసేని. ఈనెల 7న మస్కట్‌లోని తన స్నేహితుడితో కలిసి వెళ్లినప్పు డు కారు ప్రమాదానికి గురికాగా వారిద్దరూ మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com