ఖతార్ రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసి మృతి
- October 08, 2016
ఖతార్లో ఉద్యోగం చేస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల వాసి సయ్యద్ ఉసేని (25) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ మేరకు కు టుంబ సభ్యులకు సమాచారం అందింది. నంద్యాలలోని అబ్దుల్ రహీమ్, షాహీరా బేగంల మొదటి కుమారుడు సయ్యద్ ఉసేని. ఈనెల 7న మస్కట్లోని తన స్నేహితుడితో కలిసి వెళ్లినప్పు డు కారు ప్రమాదానికి గురికాగా వారిద్దరూ మృతి చెందారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







