ఖతార్ రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసి మృతి
- October 08, 2016
ఖతార్లో ఉద్యోగం చేస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల వాసి సయ్యద్ ఉసేని (25) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ మేరకు కు టుంబ సభ్యులకు సమాచారం అందింది. నంద్యాలలోని అబ్దుల్ రహీమ్, షాహీరా బేగంల మొదటి కుమారుడు సయ్యద్ ఉసేని. ఈనెల 7న మస్కట్లోని తన స్నేహితుడితో కలిసి వెళ్లినప్పు డు కారు ప్రమాదానికి గురికాగా వారిద్దరూ మృతి చెందారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







