అబుధాబీ లో ఎన్. ఆర్. ఐ. పెట్టుబడిదారులను కలిసిన మోదీ!
- August 16, 2015
భారత ప్రధాని నరేంద్ర మోదీ, నిన్న ఎమిరేట్స్ రాజభవనంలో అబుధాబీ చేంబర్ డైరక్టర్ బోర్డ్ మెంబర్ యూసఫలీ ఎం. ఏ. నాయకత్వంలోని ప్రముఖ పెట్టుబడిదారుల టీమ్ ను కలిసి , భారత్ లో వ్యాపారవకాశాలను గురించి, వివిధ ప్రోజక్టులను గురించి వివరించారు. అదేవిధంగా యూ. ఏ. ఈ. లోని వాణిజ్యాన్ని, ఇక్కడి పాలకులు భారతీయులకు అందిచే సహాయ సహకారాలను గురించి ఇంకా భారత్ లో పెట్టుబడిపెట్టడానికి తాము ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వివరించారు. దీనికి మోడి, ఇబ్బందులను తప్పక పరిష్కరిస్తామని, "మేక్ ఇన్ ఇండియా" పధకంలో వారు రెండింతలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









