మొహర్రమ్ ప్రార్ధనలలో అపశృతి
- October 12, 2016
మొహర్రమ్ ప్రార్ధనల్లో ఉన్న షియాలపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ఈ దాడుల్లో 14 మంది చనిపోయారు. 36 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని చారిత్రక షియా సాకీ మసీదు వద్ద ఈ దాడి జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రార్ధనలు చేస్తున్న షియాలపై పోలీస్ యూనిఫామ్లో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. పేలుళ్లకు కూడా పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డవారి ఉగ్రవాదులందరినీ చంపేశారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. సున్నీ తెగకు చెందిన తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రాధమికంగా నిర్ధారించారు. ఉగ్రదాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







