విదేశీ విద్యార్థులు పార్ట్ టైమ్ పని చెయ్యటానికి కె హెచ్ డి ఎ అనుమతి
- October 13, 2016
దుబాయ్ విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య 30 శాతం మంది ( 26,125 మంది విద్యార్థులు) పరిమితం చేయాలని ఫిగర్స్ మరియు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కె హెచ్ డి ఎ) పేర్కొంది. అయితే, అంతర్జాతీయ గిరాకీ ఉన్నత విద్యారంగంలో ముందుకు నడిపేందుకు నిరంతరంగా, ఏ అంశాలు విద్యార్థులు తమ విద్యను కొనసాగడానికి అవసరమవుతాయి? విద్యార్థుల పని అనుమతులు (స్టూడెంట్ వర్క్ పర్మిట్లు), ఉపకార వేతనాలు, వసతి సౌకర్యం వంటి ఇతర అవకాశాలు ఉంటాయని డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మరియు కె హెచ్ డి ఎ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా అల్ కరమ్ పేర్కొన్నారు. ఉన్నత విద్య పట్ల పెరుగుతున్న అంతర్జాతీయ గిరాకీ వలన ఇది జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం మేము జరిపిన అధ్యయనం ప్రకారం మన విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా దుబాయ్ కు వచ్చిన విద్యార్థుల శాతం కొలుస్తారు మరియు ఆ మొత్తం 30 శాతంగా ఉండాలి. మేము ఇప్పుడు ఈ సంఖ్యని పెంచడానికి ఇతర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.విద్యార్థులు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తూ జూలై నెలలో మానవ వనరుల మరియు ఏమిరాటిజేషన్ మంత్రిత్వ శాఖ మంజూరు చేస్తూ జారీ చేసిన ఆజ్ఞ ఒక గొప్ప ప్రారంభ సూచిక అని డాక్టర్ కరమ్ తెలిపారు. ఈ ఆజ్ఞ వెంటనే ఆచరణలో రాకపోయినా, కె హెచ్ డి ఎ ద్వారా ప్రస్తుతం విదేశీ విద్యార్థులు పార్ట్ టైమ్ పని చెయ్యటానికి అనుమతి ఇవ్వడం సంతోషించదగ్గ పరిణామమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









