ఐఎస్కు చెందిన తక్ఫిరి ఉగ్రవాదులపై ఈజిప్టు సైన్యం దాడి
- October 17, 2016
ఈజిప్టులో ఐఎస్కు చెందిన తక్ఫిరి ఉగ్రవాదులపై సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. 16 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి 18 మందిని మట్టుబెట్టింది.ఇరాక్లోని బాగ్దాద్లో ఆర్మీ చెక్పాయింట్ లక్ష్యంగా కారుబాంబు పేలుడు చోటుచేసుకొని 10 మంది మృతి చెందారు. కాగా పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు తెహరీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







