హత్య కేసులో సౌదీ యువరాజు ఉరితీత
- October 18, 2016
మనామా: సౌదీ అరేబియా, గురువారం ప్రిన్స్ టుర్కి బిన్ సౌది బిన్ టుర్కి బిన్ సౌద్ అల్ కబిర్ని ఉరితీసింది. ఓ వివాదంలో సౌదీ వ్యక్తిని హతమార్చిన కేసులో ఈ ఉరిశిక్షను అమలు చేశారు. ఇంటీరియర్ మినిస్ట్రీ, ఓ ప్రకటనలో ఉరితీత విషయాన్ని వెల్లడించింది. రియాద్లో ఉరితీత జరిగినట్లు అందులో పేర్కొంది. అదెల్ బిన్ సులైమాన్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ముమౌమీద్ అనే సౌదీ వ్యక్తిని హతమార్చిన కేసులో టుర్కి బిన్ సైద్ నిందితుడు. నిందితుడ్ని అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు నిల్చోబెట్టడం, నేర నిరూపణ జరగడంతో, హై కోర్టు మరణ శిక్ష విధించడం జరిగాయి. ఉరిశిక్షకు సంబందించి రాయల్ ఆర్డర్ కూడా విడుదలయ్యింది. రియాద్లోని తమమామా ప్రాంతంలో మూడేళ్ళ క్రితం జరిగింది ఈ హత్యోదంతం.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







