ఆరుగురు తీవ్రవాదులకు 74 సంవత్సరాల మొత్తం జైలుశిక్ష
- October 20, 2016
రియాడ్: రియాద్ ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ మంగళవారం భద్రతా సందర్భాల్లో ఆరుగురు నిందితులకు వ్యతిరేకంగా తీర్పులు వెలువరించింది. వారికి మొత్తం జైలులో 74 సంవత్సరాల గడిపేలా శిక్షను జారీ చేసింది.మక్కా గ్రాండ్ మాస్క్ లో పర్యటనకు వచ్చిన సందర్భంగా సౌదీ యువరాజుని అంతమొందించిన వారు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాక తీవ్రవాద భావజాలంని తమతో ఉంచుకొన్నందుకు... భద్రతా అధికారులను కిడ్నాప్ చేసేందుకు పధక రచన చేసిన నేరానికి వారికి ఆ శిక్షలు విధించబడ్డాయి.
కోర్టులో సౌదీ పాలన, ఒక మతభ్రష్టుడు నడుపుతున్నట్లుగా వారు ప్రచారం చేయడాన్ని అధికారులు గుర్తించారు.అంతేకాక వారు అల్-ఖైదా ఉగ్రవాద సంస్థలో చేరడానికి ఆఫ్గనిస్తాన్ మీదుగా ప్రయాణించడానికి సిద్ధమవుతూ తీవ్రావాదం పట్ల వారు విశ్వాసముంచినట్లు సమాచారం ఉంది మొదటి ప్రతివాది కూడా మందుగుండు తయారీ పేలుడు,శిక్షణ మరియు తయారీ పేలుడులో నేర్పరిగా గుర్తించారు. రియాద్ విదేశీయులు ఉన్న ఒక నివాస భవనాన్ని పేల్చివేయడానికి ప్రయత్నించిన నేరంలో కొద్దిమంది ముద్దాయిలు ఉన్నారు. తీవ్రవాద చర్యలను ఆర్థిక సహాయం చేసి పాలనకు వ్యతిరేకంగా ఆసక్తి కల్గించడం కోసం యు ట్యూబ్లో వీడియోలు సైతం వారు సృష్టించడంజరిగింది.
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







