లేబర్ వివాదాల కోసం ప్యానెల్ ఏర్పాటు
- October 20, 2016
దోహా: కార్మికుల హక్కులను సంరక్షించేందుకుగాను 2004 - నెం.14 చట్టంలోని ప్రొవిజన్స్కి సవరణలు సూచిస్తూ డ్రాప్ట్ చట్టాన్ని స్టేట్ క్యాబినెట్ ఆమోదించింది. కార్మిక వివాదాలకు సంబంధించి జ్యుడీషియల్ ప్రొసిడ్యూర్స్ ఇంకా సులభతరమయ్యేలా ఈ సవరణలు ఉండనున్నాయి. వీటిలో కొన్ని ప్రొవిజన్లు, కమిటీ లేదా కమిటీల్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ నుంచి వివాదాల్ని పరిష్కరించేందుకు వీలుగా రూపొందించబడ్డాయి. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ నుంచి ఓ జడ్జ్ని ఈ కమిటీ కోసం నియమిస్తారు. ఆ న్యాయమూర్తి కమిటీకి నేతృత్వం వహిస్తారు. సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ ఆ జడ్జ్ని నియమిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ ఇద్దరు మినిస్ట్రీ అధికారుల్ని ఈ కమిటీ కోసం నియమిస్తుంది. వారు ఖచ్చితంగా అకౌంటింగ్లో అనుభవజ్ఞులై ఉంటారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







