నవంబరులో వస్తున్న'ఒక్కడొచ్చాడు'
- October 20, 2016
మాస్ హీరో విశాల్, తమన్నా జంటగా సురాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 21న చిత్రం టీజర్ను కాజల్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి. హరి మాట్లాడుతూ.. 'ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తయింది. అక్టోబరు 21న సాయంత్రం 6 గంటలకు హీరోయిన్ కాజల్ చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేస్తున్నాం. విశాల్ కెరీర్లోనే 'ఒక్కడొచ్చాడు' ప్రత్యేక చిత్రం.
యాక్షన్తోపాటు మంచి మెసేజ్తో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. నంబరు మొదటి వారంలో ఆడియోను విడుదల చేసి అదే నెలలో సినిమాను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా విశాల్కు తెలుగులో మరో సూపర్ హిట్ అవుతుంది' అన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









