నవంబరులో వస్తున్న'ఒక్కడొచ్చాడు'
- October 20, 2016
మాస్ హీరో విశాల్, తమన్నా జంటగా సురాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 21న చిత్రం టీజర్ను కాజల్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి. హరి మాట్లాడుతూ.. 'ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తయింది. అక్టోబరు 21న సాయంత్రం 6 గంటలకు హీరోయిన్ కాజల్ చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేస్తున్నాం. విశాల్ కెరీర్లోనే 'ఒక్కడొచ్చాడు' ప్రత్యేక చిత్రం.
యాక్షన్తోపాటు మంచి మెసేజ్తో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. నంబరు మొదటి వారంలో ఆడియోను విడుదల చేసి అదే నెలలో సినిమాను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా విశాల్కు తెలుగులో మరో సూపర్ హిట్ అవుతుంది' అన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







