ద్రాక్షరసంతో ముఖం మెరిపించండి
- August 19, 2015
ముఖం మీది మృతకణాలను తొలగించేందుకు, ముఖాన్ని తాజాగా ఉంచుకునేందుకు అనేక రకాల ఫేస్వాష్ క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ క్రీములు అన్ని రకాల స్కిన్తత్వానికీ సరిపడవు. తద్వారా అనేక స్కిన్ ప్రోబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకే ఇంట్లోనే రోజూవారి మనం ఉపయోగించే కూరగాయలు, పండ్లు ఉపయోగించి మన ముఖాన్ని మిలమిలా మెరిపించుకోవచ్చు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా నల్ల ద్రాక్ష ఒకటి. నాలుగు నల్లద్రాక్ష పండ్లను మెత్తగా చేసి ఆ గుజ్జును ముఖానికి రాసి వలయాకారంలో రుద్దుతూ పాక్ వేసుకోవడం వల్ల ముఖం మీది ముడతలు పోయి తాజాగా మెరుస్తుంది. బొప్పాయి గుజ్జు కూడా ముఖానికి మంచి మేలు చేస్తుంది. పసుపు యాంటీ బయాటిక్గా పని చేస్తుంది. దీనికి కొద్దిగా నిమ్మరసం వేసి ముఖానికి పట్టిస్తే ముఖం మీది మృత కణాలు తొలగిపోయి తాజాగా ఉంటుంది. టొమాటోకి కొద్దిగా నిమ్మరసం చేర్చి ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసినా ముఖం మీది నల్లమచ్చలు తొలగి తాజాగా ఉంటుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









