ద్రాక్షరసంతో ముఖం మెరిపించండి
- August 19, 2015
ముఖం మీది మృతకణాలను తొలగించేందుకు, ముఖాన్ని తాజాగా ఉంచుకునేందుకు అనేక రకాల ఫేస్వాష్ క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ క్రీములు అన్ని రకాల స్కిన్తత్వానికీ సరిపడవు. తద్వారా అనేక స్కిన్ ప్రోబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకే ఇంట్లోనే రోజూవారి మనం ఉపయోగించే కూరగాయలు, పండ్లు ఉపయోగించి మన ముఖాన్ని మిలమిలా మెరిపించుకోవచ్చు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా నల్ల ద్రాక్ష ఒకటి. నాలుగు నల్లద్రాక్ష పండ్లను మెత్తగా చేసి ఆ గుజ్జును ముఖానికి రాసి వలయాకారంలో రుద్దుతూ పాక్ వేసుకోవడం వల్ల ముఖం మీది ముడతలు పోయి తాజాగా మెరుస్తుంది. బొప్పాయి గుజ్జు కూడా ముఖానికి మంచి మేలు చేస్తుంది. పసుపు యాంటీ బయాటిక్గా పని చేస్తుంది. దీనికి కొద్దిగా నిమ్మరసం వేసి ముఖానికి పట్టిస్తే ముఖం మీది మృత కణాలు తొలగిపోయి తాజాగా ఉంటుంది. టొమాటోకి కొద్దిగా నిమ్మరసం చేర్చి ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసినా ముఖం మీది నల్లమచ్చలు తొలగి తాజాగా ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







