కారు మార్పిడి చేస్తానని 40,000 బి డి ల మోసం చేసిన వ్యక్తికి జైలుశిక్ష
- October 24, 2016
మనామా: 40,000 బి డి లు మోసం చేసిన వ్యక్తిని హై క్రిమినల్ అప్పీల్స్ న్యాయస్థానం దోషిగా నిర్ధారిస్తూ రెండు నెలల జైలు శిక్ష విధించింది. 39 ఏళ్ల ప్రతివాది బాధితునికి చెందిన ఉపయోగించిన కారుని మార్పిడి చేస్తానని వాగ్దానం చేసి ఒక కారు సేవ సంస్థ యొక్క బిజినెస్ కార్డు ఇచ్చాడు. దీనితో బాధితుడు మొత్తం 40,000 బి డి లు ఇవ్వడంతో నిందితుడు ఆ డబ్బుతో సహా పరారయ్యారు. మార్చి 2009 లో ఈ మోసం చేసిన ప్రతివాదిని ముద్దాయిని పట్టుకోవడం జరిగింది
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







