మనామా లోని 'శ్రీకృష్ణ' మందిరంను సందర్శించిన భారత కేంద్ర హోమ్ మంత్రి
- October 24, 2016
బహ్రెయిన్ లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన భారత హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు మనామా లోని శ్రీ కృష్ణ మందిరంను సందర్శించారు.అక్కడ పూజా కార్యక్రమములో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అక్కడ భారతీయులతో కాసేపు ముచ్చటించారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







