74 మంది ఐఎస్ఐఎస్ తీవ్రాదులు హతం
- October 24, 2016
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా ఉగ్రవాదుల భరతం పట్టారు. సంకీర్ణ దళాలు చేపట్టిన ఆపరేషన్ లో మొత్తం 74 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతను ఇరాక్ సేనలు ప్రాణాలతో పట్టుకున్నాయి.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిర్కుక్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలం నుంచి ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి ఇకాక్ సేనలు దాడులు చేస్తున్నాయి. 74 మంది జీహాదీలను అంతం చేశామని, దాడులు ముగిశాయని, జనజీవనం మళ్లీ సాదారణ స్థితికి చేరుకుందని కిర్కుక్ ప్రావిన్స్ గవర్నర్ నజ్మెద్దీన్ కరీమ్ తెలిపారు.
ఇస్లామిక్ స్టేట్ జీహాదీలను అంతం చెయ్యడమే కాకుండా ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ ను ప్రాణాలతో పట్టుకుని విచారిస్తున్నామని ఆయన వివరించారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు గట్టిపట్టు ఉన్న కిర్కుక్ నగరం స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్ సేనలు గత కొంత కాలం నుంచి దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు ఉగ్రవాదులు పారిపోగా కొందరు తమను తాము పేల్చేసుకున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







