74 మంది ఐఎస్ఐఎస్ తీవ్రాదులు హతం
- October 24, 2016
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా ఉగ్రవాదుల భరతం పట్టారు. సంకీర్ణ దళాలు చేపట్టిన ఆపరేషన్ లో మొత్తం 74 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతను ఇరాక్ సేనలు ప్రాణాలతో పట్టుకున్నాయి.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిర్కుక్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలం నుంచి ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి ఇకాక్ సేనలు దాడులు చేస్తున్నాయి. 74 మంది జీహాదీలను అంతం చేశామని, దాడులు ముగిశాయని, జనజీవనం మళ్లీ సాదారణ స్థితికి చేరుకుందని కిర్కుక్ ప్రావిన్స్ గవర్నర్ నజ్మెద్దీన్ కరీమ్ తెలిపారు.
ఇస్లామిక్ స్టేట్ జీహాదీలను అంతం చెయ్యడమే కాకుండా ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ ను ప్రాణాలతో పట్టుకుని విచారిస్తున్నామని ఆయన వివరించారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు గట్టిపట్టు ఉన్న కిర్కుక్ నగరం స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్ సేనలు గత కొంత కాలం నుంచి దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు ఉగ్రవాదులు పారిపోగా కొందరు తమను తాము పేల్చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







