కారు పల్టీలు కొట్టడంతో 17 నెలల నుంచి కోమాలో ఉన్న భారతీయుడు
- October 25, 2016
అల్ అయిన్ లో జరిగిన ప్రమాదంలో ఒక భారతీయుడు గాయపడ్డాడు. దీనితో అబూ ధాబీ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత 17 నెలల నుంచి కోమాలో ఉండి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మరోవైపున బీమా క్లెయిమ్ కోసం పోరాటం చేస్తున్నాడు
గత ఏడాది జూన్ నెలలో చితిరావెల్ వినైతీర్థ ఉడైయార్ పని నుండి తిరిగి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ప్రమాదంలో గాయపడ్డారు.బాధితుడు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం స్థానిక రాజధాని లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి సంరక్షణలోఉన్నారు .అల్ రహ హాస్పిటల్ మా అన్నకు ఎంతో మంచి సంరక్షణ అందిస్తున్నారు. అయితే, వైద్యులు చితిరావెల్ కోమా నుండి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెప్పారు. ఇది ఐదు నెలల క్రితమే డాక్టర్ భారతదేశం తిరిగి వెళ్లిపొమ్మని మాకు చెప్పారు," తన సోదరుడి బాగోగులను చూసుకొనే వి ఉతిరా మూర్తీ చెప్పారు.కారు ప్రమాదం జరిగినప్పుడు రెండుసార్లు లేదా మూడుసార్లు డింకీలు కొట్టి దేనినో బలంగా ఢీ కొట్టింది ఆ ప్రమాదంలో చితిరావెల్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో ఇక్కడ ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుండి చితిరావెల్ ఆరోగ్యం పట్ల పూర్తి సమయం శ్రద్ధ అవసరం కావడంతో తాను సెలువు తీసుకొన్నట్లు ఉతిరా మూర్తీ తెలిపారు.చితిరావెల్ 38, ఒక ఆరోగ్య భీమా కార్డు వచ్చే ఏడాది జూన్ వరకు చెల్లుబాటులో కలిగి ఉందని చెప్పారు.
కాబట్టి మూర్తీ ఎటువంటి పని చేయకపోయినా తన రోజువారీ అవసరాలని తీర్చుకోవడమే కాక ఇబ్బదులు లేకుండా బతకగలుగుతున్నాడు స్మార్ట్ ఎనర్జీ పవర్ కాంట్రాక్టింగ్ సంస్థ -ఇప్పటివరకు మా ఇద్దరి జీతాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చెల్లిస్తున్నఒక ఉదార సంజ్ఞ ఉంది.అలాగే, సంస్థ మాకు తెలిపినది ఏమిటంటే,ప్రమాద భీమా మేము పొందేవరకు వేచి ఉండమని చెప్పారు. ఒక పెద్ద మొత్తంలో సొమ్ముఅంది పుచ్చుకొనేంతవరకుఅది లేకుండా దేశం వదిలి వెళ్ళేది లేదని అందుకే , ఇంతకాలం తీసుకుంటోందని బాధితుని సోదరుడు అన్నారు. నష్ట పరిహార విషయమై మేము కోర్టులో దావా వేయడం జరిగింది ఆగస్టు నెల నుండి మాకు ఒక్కో తేదీలు ఇస్తున్నారని మూర్తీ చెప్పారు. కంపెనీ యజమాన్యం సైతం మానవత్వంతో అన్ని విధాలుగా మాకు సాయం చేస్తున్నారని చెప్పారు. భీమా క్లెయిమ్ కేసు కోర్టులో ఉంది. తదుపరి విచారణ నవంబర్ మొదటి వారం లో ఉంది. మేము అతని అర్హత దావా విషయంలో గెలుపొందితే చితిరావెల్ తన కుటుంబంకు పంపాలని ఆశ పడుతున్నాడని . డబ్బు తన కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాదన పొందడానికి ఇక్కడ ఎక్కువ సమయం పడుతోంది కానీ వారు విజయం పొందుతారని వారి యజమాని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







