ఆఫ్గనిస్థాన్లో తాలిబన్ల దాడి 8మంది మృతి
- October 25, 2016
పోలీస్ చెక్పోస్ట్పై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేయడంతో 8మంది సరిహద్దు భద్రతా సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. గతరాత్రి ఆఫ్గనిస్థాన్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అధికారుల కథనం ప్రకారం..
ఆఫ్గనిస్థాన్లోని టోర్ఖమ్లో గల ఖైబర్ పోలీస్ చెక్పోస్ట్పై గత రాత్రి తాలిబన్ ఉగ్రవాదులు దాడికి దిగారు. కొన్ని గంటలపాటు చెక్పోస్ట్ను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న పరికరాలనన్నిటినీ దోచుకుని, 8మంది భద్రతా సిబ్బందిని చంపి అక్కడ నుంచి పరారయ్యారు.
కాగా.. దీనిపై భద్రతాధికారులు ఇప్పటివరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









