చైన్ స్నాచర్ల దురాగతాలను చూపించే 'మెట్రో'
- October 26, 2016
ఈ మధ్య కాలంలో మహిళల మెడల్లోని గొలుసులను చోరులు లాక్కొని పారిపోతున్నారు. వీటి ఆధారంగా ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం 'మెట్రో' అనే పేరుతో కొత్త నటీనటులతో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. జర్నీ, షాపింగ్మాల్, పిజ్జా చిత్రాల నిర్మాత సురేశ్ కొండేటి స్వీయ సమర్పణలో ఆర్ 4 ఎంటర్టైన్మెంట్ అధినేత రజతి తాళ్లూరి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చైన్ స్నాచర్స్ ఎటువంటి దురాగతాలకు పాల్పడతారనే విషయాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించామని చిత్ర బృందం వెల్లడించింది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







