వెలుగులు విరజిమ్మే దీపావళిని జాగ్రత్తగా జరుపుకోవాలి: వెండితెర తారలు
- October 27, 2016
వెలుగు దివ్వెల దీపావళి పండుగ వచ్చేసింది. ప్రతి ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, ఆ తర్వాత మతాబులు కాల్చుకోవడం రివాజు. సామాన్యల మాదిరిగానే వెండితెర తారలు సైతం సంబంరంగా ఈ వేడుక నిర్వహించుకుంటారు. నిత్యం షూటింగ్ బిజీలో ఉండే తారలు దీపావళి రోజు మాత్రం ఇంటికే పరిమితమై, కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకుంటారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తారలు అనేక మంది కొత్త బట్టలు ధరించి, ఇంటిని విద్యూద్దీపాలతో అలంకరిస్తారు. సన్నిహుతులు, బంధువులతో ఆనందంగా జరుపుకుంటారు. లక్ష్మీబాంబు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వులు, భూ చక్రాలు, విష్ణు చక్రాలు, రాకెట్లు వెలిగిస్తారు. వెలుగులు విరజిమ్మే దీపావళిని జాగ్రత్తగా జరుపుకోవాలి, అజాగ్రత్త తగదని అభిమానులకు హితవు పలుకుతున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







