ఎల్వోసీ పరిసరాల్లో పాక్ సైన్యం కదలికలు బాగా పెరిగాయి..
- October 28, 2016
పాకిస్తాన్ సైన్యం కాల్పల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తునే ఉంది. తాజాగా రాజౌరీ సహా నాలుగు సెక్టార్లలో రాత్రి నుంచి పాక్ ఆర్మీ కాల్పులు జరుతూనే ఉంది. ఎల్వోసీ పరిసరాల్లో పాక్ సైన్యం కదలికలు బాగా పెరిగాయి. తాజా కాల్పుల్లో నలుగురు భారత పౌరులు గాయపడ్డారు. అందులో ఒక బాలిక కూడా ఉంది. భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. మరోవైపు బిఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో 15 మంది పాక్ రేంజర్లు మృతి చెందారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









