ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి 'సెంటినరీ' అవార్డు
- November 01, 2016
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పురస్కారాన్ని అందుకోనున్నాడు. చలన చిత్ర రంగంలో చేసిన విశేష కృషి గానూ సెంటినరీ అవార్డుతో కేంద్రప్రభుత్వం ఆయన్ను సత్కరించనుంది. ఈ అవార్డును గోవాలో జరుగనున్న 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టింల్(ఐఎఫ్ఎఫ్ఐ-2016) లో ప్రధానం చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో భాషల్లో సుమారు 40వేలకు పైగా పాటలను బాలసుబ్రహ్మణ్యం పాడాడు. ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్న బాలుకి ఈ అవార్డు రావడం పట్ల పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఈ నెల 20 నుంచి 28 వరకూ గోవాలో జరుగనున్నాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







