వలసదారులతో ప్రయాణిస్తున్న ఓడ మునక, 110 మంది మృతి
- November 03, 2016
వలసదారులతో ప్రయాణిస్తున్న ఓడ పగిలిపోయి 110 మంది మృతి చెందారు. వలసదారులతో లిబియా వెళ్తున్న ఓడ సముద్రం మధ్యలో పగిలిపోయినట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ తెలిపింది. ప్రమాద సమయంలో ఓడలో 140 మంది ప్రయాణిస్తున్నారు. ఓడలో సామర్థ్యానికి మించి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది ప్రయాణికులను ఓడ నుంచి కిందికి విసిరేశారు. దీంతో కేవలం 29 మంది మాత్రం బతికి బట్టగలిగినట్టు ఐరాస శరణార్థుల హైకమిషనర్ అధికార ప్రతినిధి కార్లొట్టె సమి తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







