భారత్లో పర్యటించనున్నా బ్రిటన్ ప్రధాని...
- November 03, 2016
బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే 6వ తేదీ (ఆదివారం) నుంచి 3 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. యూరోపియన్ యూనియన్ వెలుపల ఆమె జరుపుతున్న మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావటం విశేషం. పెట్టుబడులు, వాణిజ్యం పుంజుకోవటానికి థెరెసా పర్యటన తోడ్పడగలదని భావిస్తున్నారు. భారత పర్యటన సందర్భంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆమె సోమవారం మోదీతో కలిసి భారత్-యూకే టెక్ శిఖరాగ్ర సదస్సునూ ఆరంభిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









