భారత్లో పర్యటించనున్నా బ్రిటన్ ప్రధాని...
- November 03, 2016
బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే 6వ తేదీ (ఆదివారం) నుంచి 3 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. యూరోపియన్ యూనియన్ వెలుపల ఆమె జరుపుతున్న మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావటం విశేషం. పెట్టుబడులు, వాణిజ్యం పుంజుకోవటానికి థెరెసా పర్యటన తోడ్పడగలదని భావిస్తున్నారు. భారత పర్యటన సందర్భంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆమె సోమవారం మోదీతో కలిసి భారత్-యూకే టెక్ శిఖరాగ్ర సదస్సునూ ఆరంభిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







