భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది
- November 05, 2016
భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఫూంచ్ కేజీ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం భారత జవాన్లు, పాకిస్తాన్ సైనికుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ భారత జవాన్ మృతిచెందాడు. కాగా... పాకిస్తాన్ సైనికులకు ధీటుగా భారత బలగాలు బదులిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







