భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది
- November 05, 2016భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఫూంచ్ కేజీ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం భారత జవాన్లు, పాకిస్తాన్ సైనికుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ భారత జవాన్ మృతిచెందాడు. కాగా... పాకిస్తాన్ సైనికులకు ధీటుగా భారత బలగాలు బదులిస్తున్నాయి.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్