దుబాయ్ వాటర్ కెనాల్ ని ఘనంగా ప్రారంభించిన యూఏఈ వైస్ ప్రెసిడెంట్
- November 09, 2016
దుబాయిలో Dh 2.7 బిలియన్ విలువగల అత్యంత ప్రతిష్టాత్మకమైన దుబాయ్ వాటర్ కెనాల్ ఈరోజు అంగరంగవైభవంగా ప్రారంభించబడింది. ఈ కెనాల్ ని దుబాయ్ వైస్ ప్రెసిడెంట్ మరియు రూలర్ అయిన షేఖ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ ప్రారంభించారు. ఈ 3.2 కిమీ పొడవు గల వాటర్ కెనాల్ దుబాయ్ క్రీక్ కి పొడగింపు (షిండేగా నుండి జ్యూమెయిరా వరకు).
_1478713250.jpg)
_1478713274.jpg)
_1478713292.jpg)
_1478713321.jpg)
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







