దుబాయ్ వాటర్ కెనాల్ ని ఘనంగా ప్రారంభించిన యూఏఈ వైస్ ప్రెసిడెంట్

- November 09, 2016 , by Maagulf

దుబాయిలో Dh 2.7 బిలియన్ విలువగల అత్యంత ప్రతిష్టాత్మకమైన దుబాయ్ వాటర్ కెనాల్ ఈరోజు అంగరంగవైభవంగా ప్రారంభించబడింది. ఈ కెనాల్ ని దుబాయ్ వైస్ ప్రెసిడెంట్ మరియు రూలర్ అయిన షేఖ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ ప్రారంభించారు. ఈ 3.2 కిమీ పొడవు గల వాటర్ కెనాల్  దుబాయ్ క్రీక్ కి పొడగింపు (షిండేగా  నుండి జ్యూమెయిరా వరకు).

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com