దుబాయ్ వాటర్ కెనాల్ ని ఘనంగా ప్రారంభించిన యూఏఈ వైస్ ప్రెసిడెంట్
- November 09, 2016
దుబాయిలో Dh 2.7 బిలియన్ విలువగల అత్యంత ప్రతిష్టాత్మకమైన దుబాయ్ వాటర్ కెనాల్ ఈరోజు అంగరంగవైభవంగా ప్రారంభించబడింది. ఈ కెనాల్ ని దుబాయ్ వైస్ ప్రెసిడెంట్ మరియు రూలర్ అయిన షేఖ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ ప్రారంభించారు. ఈ 3.2 కిమీ పొడవు గల వాటర్ కెనాల్ దుబాయ్ క్రీక్ కి పొడగింపు (షిండేగా నుండి జ్యూమెయిరా వరకు).
_1478713250.jpg)
_1478713274.jpg)
_1478713292.jpg)
_1478713321.jpg)
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







