నేడు జపాన్ ప్రధాని ఆబెతో మోదీ చర్చలు...
- November 10, 2016
ప్రధాని నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనలో భాగంగా గురువారం టోక్యో చేరుకున్నారు. జపాన్ రాజధానిలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. శుక్ర, శనివారాలలో జపాన్ ప్రధాని షింజో ఆబె, చక్రవర్తి అకిహిటో, జపాన్ వాణిజ్య కంపెనీల అధిపతులతో విడివిడిగా చర్చలు జరపనున్నారు. జపాన్తో 12 ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు, కీలకమైన పౌర అణుఒప్పందంపై భారత్ సంతకాలు చేసే అవకాశం ఉంది. భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్య అభివృద్ధి, మౌలిక సౌకర్యాల అభివృద్ధి తదితర రంగాలలో సహకారాన్ని విస్తృతం చేసుకోవడంపై శుక్రవారం ఆబెతో చర్చలు జరుపుతారు.
కాగా, మోదీ టోక్యో వెళుతూ గురువారం మార్గమధ్యంలో థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఆకస్మికంగా ఆగారు. గత నెలలో కనుమూసిన థాయ్ చక్రవర్తి భూమిబోల్ అదుల్యదేజ్కు ఘనంగా నివాళులర్పించారు
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









