రియాద్ లో పిల్లలని దుర్వినియోగ ఫోరం ప్రారంభం
- November 16, 2016
రియాద్: ఇంటర్నెట్ ద్వారా పిల్లలను లైంగిక దోపిడీని నివారణ చేసేందుకు జాతీయ ఫోరంను మంగళవారం డిప్యూటీ ప్రధాని ఆంతరంగిక మంత్రి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ రియాద్ లో ప్రారంభించారు. ఈ ఫోరమ్ ను ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ మరియు ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల అనేక విభాగాల సహకారంతో నిర్వహించబడనుంది. ఇంటర్నెట్లో పిల్లలను లైంగికంగా దోపిడీ ఎలా వేధింపులకు గురిచేస్తున్నారనేది ఫోరమ్ ద్వారా తెల్సుకొని వారిని రక్షించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే సమస్యపై చర్చించారు .12 దేశాల్లో మరియు 15 కమ్యూనిటీ ఆధారిత సంస్థలతో సహా ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలు జాతీయ మరియు ప్రాంతీయ సంఘాల సహకారంతో ఈ ఫోరమ్ కొనసాగనుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







