'ఎల్ఐసీ' పాలసీదారులకు వెసులుబాటు
- November 16, 2016
జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) తన పాలసీదారులకు వెసులుబాటు కల్పించింది. రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాల కోసం నగదు కావాలంటేనే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఎల్ఐసీ ప్రీమియం చెల్లించాల్సిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో నవంబర్ 9 నుంచి 30 మధ్య కాలంలో ప్రీమియం చెల్లించాల్సిన పాలసీదారులకు ఎల్ఐసీ అదనపు గడువును ఇచ్చింది. నవంబర్ 30లోగా ప్రీమియం చెల్లిస్తే ఎలాంటి అదనపు రుసుములు విధించబోమని తెలిపింది. .
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







